లక్ష్మీపార్వతికి కీలక పదవి..

- December 15, 2024 , by Maagulf
లక్ష్మీపార్వతికి కీలక పదవి..

అమరావతి: గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు.పార్టీ పదవుల నియామకంపై ఫోకస్ పెట్టిన జగన్..వరుసగా నియామకాలను చేపడుతున్నారు.తాజాగా లక్ష్మీపార్వతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఈ అంశంపై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర అంశంగా మారింది.చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ నియామకం చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు సైతం లక్ష్మీపార్వతి వైసీపీలో కీలక పాత్ర పోషించారు.అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు.ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు జగన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com