అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ తో భారత రాయబారి సుధీర్ భేటీ..!!
- December 24, 2024
యుఏఈ: అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్, అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమితో యుఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి సంజయ్ సుధీర్ సమావేశమయ్యారు. భారతదేశంతో వివిధ రంగాలలో స్నేహం, సహకారం బంధాలను బలోపేతం చేయడంలో దోహదపడడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో వారు వివిధ రంగాలలో ఇండియాలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు.అంబాసిడర్ సుధీర్ షేక్ అమ్మార్ ఆతిథ్యం , సాదర స్వాగతం కోసం కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన సంబంధాలను కూడా ఆయన ప్రశంసించారు.సమావేశంలో పలువురు షేక్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







