అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ తో భారత రాయబారి సుధీర్ భేటీ..!!
- December 24, 2024
యుఏఈ: అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్, అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమితో యుఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి సంజయ్ సుధీర్ సమావేశమయ్యారు. భారతదేశంతో వివిధ రంగాలలో స్నేహం, సహకారం బంధాలను బలోపేతం చేయడంలో దోహదపడడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో వారు వివిధ రంగాలలో ఇండియాలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు.అంబాసిడర్ సుధీర్ షేక్ అమ్మార్ ఆతిథ్యం , సాదర స్వాగతం కోసం కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన సంబంధాలను కూడా ఆయన ప్రశంసించారు.సమావేశంలో పలువురు షేక్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు









