అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ తో భారత రాయబారి సుధీర్ భేటీ..!!
- December 24, 2024
యుఏఈ: అజ్మాన్ క్రౌన్ ప్రిన్స్, అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమితో యుఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి సంజయ్ సుధీర్ సమావేశమయ్యారు. భారతదేశంతో వివిధ రంగాలలో స్నేహం, సహకారం బంధాలను బలోపేతం చేయడంలో దోహదపడడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో వారు వివిధ రంగాలలో ఇండియాలో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు.అంబాసిడర్ సుధీర్ షేక్ అమ్మార్ ఆతిథ్యం , సాదర స్వాగతం కోసం కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన సంబంధాలను కూడా ఆయన ప్రశంసించారు.సమావేశంలో పలువురు షేక్లు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







