2016 జనవరి 1 నుంచి కేంద్రం వేతన సవరణ పెంపుదల వర్తించ నుంది
- June 29, 2016
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గం బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు కేంద్రమంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. కేంద్రం నిర్ణయంతో కోటిమందికి పైగా ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం కలగనుంది. మూలవేతనంపై 16శాతం పెంచాలని ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. 2016 జనవరి 1 నుంచి వేతన సవరణ పెంపుదల వర్తించ నుంది. జాతీయ గనుల తవ్వకం విధానానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆర్మీ సిబ్బంది భత్యాన్ని రూ.21 వేల నుంచి 31,500కు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. .
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







