41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- January 17, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భాం భారీ మొత్తంలో నకిలీ పెర్ఫ్యూమ్లను తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసింది. తనిఖీలో భాగంగా దాదాపు 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. వాణిజ్యపరమైన మోసాలను ఎదుర్కోవడం, వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడంలో కఠినంగా వ్యవహారిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







