41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- January 17, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భాం భారీ మొత్తంలో నకిలీ పెర్ఫ్యూమ్లను తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసింది. తనిఖీలో భాగంగా దాదాపు 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. వాణిజ్యపరమైన మోసాలను ఎదుర్కోవడం, వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడంలో కఠినంగా వ్యవహారిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









