41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- January 17, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భాం భారీ మొత్తంలో నకిలీ పెర్ఫ్యూమ్లను తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసింది. తనిఖీలో భాగంగా దాదాపు 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపింది. వాణిజ్యపరమైన మోసాలను ఎదుర్కోవడం, వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడంలో కఠినంగా వ్యవహారిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!