ఒమన్లో భారీ మాదక ద్రవ్యాల గుట్టు రట్టు..!!
- January 18, 2025
మస్కట్: ఒమన్లో భారీ మాదక ద్రవ్యాల ముఠా నెట్ వర్క్ ను రాయల్ ఒమన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 100 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ పదార్థాల క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు తెలిపారు. “దక్షిణ అల్ బతినా పోలీసుల నేతృత్వంలోని యాంటీ నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల విభాగం.. కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 100 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ క్యాప్సూల్స్ను కలిగి ఉన్న ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి." అని పోలీసులు ఒ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







