ఒమన్లో భారీ మాదక ద్రవ్యాల గుట్టు రట్టు..!!
- January 18, 2025
మస్కట్: ఒమన్లో భారీ మాదక ద్రవ్యాల ముఠా నెట్ వర్క్ ను రాయల్ ఒమన్ పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా 100 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ పదార్థాల క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు తెలిపారు. “దక్షిణ అల్ బతినా పోలీసుల నేతృత్వంలోని యాంటీ నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల విభాగం.. కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 100 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్, 100,000 సైకోట్రోపిక్ క్యాప్సూల్స్ను కలిగి ఉన్న ఇద్దరు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. వారికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి." అని పోలీసులు ఒ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







