ఎతిహాద్ కొత్త హై-స్పీడ్ రైలు..30 నిమిషాల్లో దుబాయ్ నుండి అబుదాబికి..!!
- January 24, 2025
యూఏఈ: ఎతిహాద్ రైల్ అబుదాబి, దుబాయ్లను కలుపుతూ మొట్టమొదటి హై-స్పీడ్, ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును ఆవిష్కరించింది. హై-స్పీడ్ రైలు ద్వారా రెండు ఎమిరేట్స్ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలుగా పేర్కొన్నారు. దీంతో పాటు ఒక సాధారణ ప్యాసింజర్ రైలు కూడా అందుబాటులో ఉంటుంది. హై-స్పీడ్ రైలు ఆరు స్టేషన్ల రీమ్ ఐలాండ్, సాదియత్, యాస్ ఐలాండ్, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్లోని అల్ జద్దాఫ్ గుండా వెళుతుంది. షార్జా, ఫుజైరాలో స్టేషన్లు కూడా ఉంటాయి. GCC రైల్వే అమలులోకి వచ్చిన తర్వాత ఇది విస్తృత GCCకి విస్తరించనున్నారు. యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ రాబోయే ఐదు దశాబ్దాల్లో యూఏఈ స్థూల జాతీయోత్పత్తి (GDP)కి Dh145 బిలియన్లను జోడించగలదని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







