ఎతిహాద్ కొత్త హై-స్పీడ్ రైలు..30 నిమిషాల్లో దుబాయ్ నుండి అబుదాబికి..!!
- January 24, 2025
యూఏఈ: ఎతిహాద్ రైల్ అబుదాబి, దుబాయ్లను కలుపుతూ మొట్టమొదటి హై-స్పీడ్, ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును ఆవిష్కరించింది. హై-స్పీడ్ రైలు ద్వారా రెండు ఎమిరేట్స్ మధ్య ప్రయాణ సమయం 30 నిమిషాలుగా పేర్కొన్నారు. దీంతో పాటు ఒక సాధారణ ప్యాసింజర్ రైలు కూడా అందుబాటులో ఉంటుంది. హై-స్పీడ్ రైలు ఆరు స్టేషన్ల రీమ్ ఐలాండ్, సాదియత్, యాస్ ఐలాండ్, జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్లోని అల్ జద్దాఫ్ గుండా వెళుతుంది. షార్జా, ఫుజైరాలో స్టేషన్లు కూడా ఉంటాయి. GCC రైల్వే అమలులోకి వచ్చిన తర్వాత ఇది విస్తృత GCCకి విస్తరించనున్నారు. యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ రాబోయే ఐదు దశాబ్దాల్లో యూఏఈ స్థూల జాతీయోత్పత్తి (GDP)కి Dh145 బిలియన్లను జోడించగలదని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







