కువైట్ లో ట్రాఫిక్ చలాన్ల ఫ్రాడ్.. హెచ్చరికలు జారీ..!!
- January 28, 2025
కువైట్: ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని వచ్చే టెక్స్ట్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గత కొన్ని రోజులుగా ఈ తరహా మోసాలు పెరిగాయని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత సందేశాలకు ప్రతిస్పందించడం వల్ల వ్యక్తి తన బ్యాంకు బ్యాలెన్స్ను కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాల చెల్లింపు అధికారిక మార్గాల ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సహెల్ దరఖాస్తుల ద్వారా మాత్రమే చెల్లించాలని అధికారులు కోరారు. మెసేజులను పంపినవారి గుర్తింపును ధృవీకరించాల్సిన అవసరం ఉందని, మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ఫోన్ నంబర్లను ఉపయోగించి ఎలాంటి మెసేజులను పంపదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







