2020 మార్గం మే 20 వ తేదీ 2020 న ప్రారంభం
- June 30, 2016
10.6 డి హెచ్ బిలియన్ వ్యయంతో ఫ్రెంచ్, స్పానిష్ మరియు టర్కిష్ సంస్థల కన్సార్టియంకు 'రూట్ 2020' ప్రాజెక్ట్ ఖరారుని వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ యొక్క పాలకుడు యు ఏ ఈ ప్రధానమంత్రి, శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఆమోదించారు.
షేక్ మహ్మద్ 'రూట్ 2020' ప్రాజెక్ట్ లేదా దుబాయ్ ఎక్స్పో 2020 స్థానానికి నుండి నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్ 15 కిలోమీటర్ల రెడ్ లైన్ పొడిగింపు ప్రాజెక్ట్ ను తక్షణమే ప్రారంభిచాలని ఆయన ఆదేశించారు.
నిర్మాణం పనులు ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రారంభిస్తాం ' రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) డైరెక్టర్ జనరల్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ మ్యాటర్ అల్ తయారు బుధవారం ఒక పత్రికా సమావేశంలో ప్రకటించారు.
2019 చివరి త్రైమాసికంలో ప్రయోగాత్మక పరుగుని ప్రారంభిస్తామని తెలిపారు. మరియు పూర్తి సేవ యొక్క అధికారిక కార్యనిర్వాహక పనిని మే 20 వ తేదీ 2020 లో ప్రారంభీంపనున్నట్లు భావిస్తున్నారు , ఐదు నెలల ముందు ఎక్స్పో 2020 షెడ్యూల్డ్ ప్రారంభ న, 2020 రెండవ భాగంలో పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని అల్ తయారు తెలిపారు. రూట్ 2020 మాత్రమే కాక ఆరు నెలల కాలంలో ఎక్స్పో సులభతరం కాబడి గార్డెన్స్, డిస్కవరీ గార్డెన్స్, అల్ ఫుర్జన్ , జ్యూమెయిరః గోల్ఫ్ ఎస్టేట్స్ మరియు దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ వంటి పెరుగుతున్న సంఘాల మద్దతు ఈ ప్రాజెక్టుకుఉంటుందన్నారు. ఇది కూడా భవిష్యత్తులో అల్ మక్తోయం అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







