ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!
- February 02, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన తూర్పు మధ్యధరా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ 21వ ప్రాంతీయ సమావేశంలో 18 దేశాల నుండి 450 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థుల పాల్గొన్నారు. ఒమన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (మెడ్స్కో) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ హింద్ బింట్ యూసఫ్ అల్ బలూషి మాట్లాడుతూ.. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో వైద్య రంగంలో ప్రముఖ గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఇది ఆరోగ్య రంగంలో కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై అవగాహన కల్పించిందన్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







