ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!
- February 02, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన తూర్పు మధ్యధరా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ 21వ ప్రాంతీయ సమావేశంలో 18 దేశాల నుండి 450 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థుల పాల్గొన్నారు. ఒమన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (మెడ్స్కో) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ హింద్ బింట్ యూసఫ్ అల్ బలూషి మాట్లాడుతూ.. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో వైద్య రంగంలో ప్రముఖ గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఇది ఆరోగ్య రంగంలో కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై అవగాహన కల్పించిందన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







