ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!
- February 02, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన తూర్పు మధ్యధరా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ 21వ ప్రాంతీయ సమావేశంలో 18 దేశాల నుండి 450 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థుల పాల్గొన్నారు. ఒమన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (మెడ్స్కో) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ హింద్ బింట్ యూసఫ్ అల్ బలూషి మాట్లాడుతూ.. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో వైద్య రంగంలో ప్రముఖ గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఇది ఆరోగ్య రంగంలో కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై అవగాహన కల్పించిందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









