ఒమన్ కు తరలివచ్చిన 18 దేశాలకు చెందిన 450 వైద్య విద్యార్థులు..!!
- February 02, 2025
మస్కట్: ఒమన్ లో జరిగిన తూర్పు మధ్యధరా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ 21వ ప్రాంతీయ సమావేశంలో 18 దేశాల నుండి 450 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థుల పాల్గొన్నారు. ఒమన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (మెడ్స్కో) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్గనైజింగ్ కమిటీ చైర్పర్సన్ హింద్ బింట్ యూసఫ్ అల్ బలూషి మాట్లాడుతూ.. ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో వైద్య రంగంలో ప్రముఖ గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించడానికి ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఇది ఆరోగ్య రంగంలో కొత్త తరానికి స్ఫూర్తినిస్తుందని, అంతర్జాతీయ ఆరోగ్య సవాళ్లపై అవగాహన కల్పించిందన్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









