బరాక్-8 మిస్సైల్ సక్సెస్ఫుల్ ప్రయోగం..
- July 01, 2016
బరాక్-8 మిస్సైల్ను మన శాస్త్రవేత్తలు సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. ఇవాళ ఒడిశాలోని చంధీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫైర్ రేంజ్ (ఐటీఎఫ్ఆర్)లోని మూడో లాంచ్ప్యాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. క్షిపణి తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేధించగలిగిందని ప్రయోగం తర్వాత అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మానవరహిత విమానాన్ని క్షిపణి చేధించింది. భారత్-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణిని రూపొందించాయి. ఉపరి తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మధ్యంతర శ్రేణి క్షిపణి సునాయసంగా చేధించగలదు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







