మస్కట్ గవర్నరేట్లో పెరిగిన క్రైమ్ రేట్..లేబర్ యాక్ట్ కేసులు టాప్..!!
- February 04, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక ప్రకారం.. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 20,852 కేసులు నమోదయ్యాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్లో 7,500 కేసులు, ధోఫర్ గవర్నరేట్లో 4,457 కేసులు నమోదయ్యాయి. మెజారిటీ కేసులు (32,856) రాయల్ ఒమన్ పోలీసుల నుండి స్వీకరించగా, తరువాత 5,757 కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇ-సర్వీసెస్ పోర్టల్ ద్వారా.. 4,142 కేసులు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నమోదయ్యాయి. 2024లో ఐదు అత్యంత సాధారణ నేరాల జాబితాలో కార్మిక చట్ట నేరాలు 12,407 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత చెక్కుల నేరాలు (9,699), విదేశీ నివాస చట్టం నేరాలు (9,154), మోసం నేరాలు (5,343) , దొంగతనం- దోపిడీ నేరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







