మస్కట్ గవర్నరేట్లో పెరిగిన క్రైమ్ రేట్..లేబర్ యాక్ట్ కేసులు టాప్..!!
- February 04, 2025
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదిక ప్రకారం.. మస్కట్ గవర్నరేట్లో అత్యధికంగా 20,852 కేసులు నమోదయ్యాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్లో 7,500 కేసులు, ధోఫర్ గవర్నరేట్లో 4,457 కేసులు నమోదయ్యాయి. మెజారిటీ కేసులు (32,856) రాయల్ ఒమన్ పోలీసుల నుండి స్వీకరించగా, తరువాత 5,757 కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇ-సర్వీసెస్ పోర్టల్ ద్వారా.. 4,142 కేసులు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా నమోదయ్యాయి. 2024లో ఐదు అత్యంత సాధారణ నేరాల జాబితాలో కార్మిక చట్ట నేరాలు 12,407 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత చెక్కుల నేరాలు (9,699), విదేశీ నివాస చట్టం నేరాలు (9,154), మోసం నేరాలు (5,343) , దొంగతనం- దోపిడీ నేరాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







