ఒమన్-ఇండియా..పెట్టుబడి అవకాశాలపై సమీక్ష..!!
- February 07, 2025
న్యూఢిల్లీ: ఆహారం, ఔషధాలు, వైద్య ఉత్పత్తులు, వ్యవసాయం, సమాచార సాంకేతికత, పెట్రోకెమికల్స్, ఇంధనం వంటి వివిధ కీలక రంగాలలో రెండు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలపై ఇండియాలోని న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయం ఇంటరాక్టివ్ రౌండ్టేబుల్ సమావేశాలను నిర్వహించింది. ఆర్థిక, పెట్టుబడి సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ సమావేశాల లక్ష్యమని తెలిపింది. ఈ సమావేశాల్లో పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు. ఒమన్లోని వ్యాపార వాతావరణాన్ని, అలాగే ఒమన్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్లు , పారిశ్రామిక నగరాల్లో విదేశీ పెట్టుబడిదారులకు అందించే ప్రముఖ ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ఒమన్ - ఇండియా మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









