ఛారిటీ సొసైటీలకు శుభవార్త చెప్పిన బహ్రెయిన్..!!
- February 08, 2025
మనామా: సదరన్ గవర్నరేట్లోని ఛారిటీ సొసైటీలకు విద్యుత్, నీటి ఛార్జీలను తగ్గించడానికి మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది.కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చారిటీ సొసైటీలకు ఈ నిర్ణయం ఆర్థికంగాకలిసి వస్తుందని, ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉందని తన ప్రతిపాదనలో దర్రాజ్ పేర్కొన్నారు.అంతకుముందు విద్యు, నీటి ఖర్చులు సొసైటీలను కుంగదీస్తున్నాయని, వారి పనిని నిర్వహించడం వారికి కష్టమవుతుందని, వాటిని రద్దు చేయాలని దర్రాజ్ ప్రతిపాదించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







