అర్వింద్ కేజ్రీవాల్ ఓటమి
- February 08, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. న్యూ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.మరో వైపు జంగ్ పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోడియా ఓటమి చవిచూశారు.సిసోడియా పై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.
తాజా వార్తలు
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్







