శ్రీవారికి భారీ విరాళం..

- February 09, 2025 , by Maagulf
శ్రీవారికి భారీ విరాళం..

తిరుమల: తిరుమ‌ల శ్రీవారికి భారీ విరాళం అదింది. విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్న పీఎస్‌ రవికుమార్‌ దంపతులు ఆదివారం టీటీడీకి చెందిన శ్రీ ఎస్‌వీ సర్వ శ్రేయస్‌ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.

ఈ మేరకు తిరుమల టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో.. దాత డీడీని అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి. భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాళం అందించిన భక్తులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com