కువైట్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్న 21వేల మంది..!!
- February 23, 2025
కైట్: కువైట్ స్పోర్ట్స్ డే రెండవ ఎడిషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ ద్వారా షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ కాజ్వేలో నిర్వహించిన స్పోర్ట్స్ డేలో 21వేలమంది పాల్గొన్నారు. ఈవెంట్లో 5 కి.మీ నడక రేస్, 20 కి.మీ సైక్లింగ్ రేసులో భాగంగా ఇక్కడ పోటీదారులు షువైఖ్ పోర్ట్ నుండి షేక్ జాబర్ కాజ్వే ప్రారంభం నుండి బ్రిడ్జి దక్షిణ ద్వీపం అయిన ముగింపు రేఖ వరకు కాలినడకన, సైకిళ్లపై బయలుదేరారు.
కువైట్ సమాచార శాఖ మంత్రి, యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ రేసును అధికారికంగా ప్రారంభించారు. కువైట్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మహమూద్ అబెల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ ప్రధాని షేక్ మహ్మద్ సబా అల్-సలేం వరుసగా రెండో సంవత్సరం సైక్లింగ్ రేసులో మాజీ మంత్రి దావూద్ మరాఫీతో కలిసి పాల్గొన్నారు. ఈవెంట్లో 20-కిలోమీటర్ల సైక్లింగ్ రేసు ఉంటుంది. దాని తర్వాత 5-కిలోమీటర్ల నడక ఉంటుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







