కువైట్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్న 21వేల మంది..!!
- February 23, 2025
కైట్: కువైట్ స్పోర్ట్స్ డే రెండవ ఎడిషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ ద్వారా షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ కాజ్వేలో నిర్వహించిన స్పోర్ట్స్ డేలో 21వేలమంది పాల్గొన్నారు. ఈవెంట్లో 5 కి.మీ నడక రేస్, 20 కి.మీ సైక్లింగ్ రేసులో భాగంగా ఇక్కడ పోటీదారులు షువైఖ్ పోర్ట్ నుండి షేక్ జాబర్ కాజ్వే ప్రారంభం నుండి బ్రిడ్జి దక్షిణ ద్వీపం అయిన ముగింపు రేఖ వరకు కాలినడకన, సైకిళ్లపై బయలుదేరారు.
కువైట్ సమాచార శాఖ మంత్రి, యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ రేసును అధికారికంగా ప్రారంభించారు. కువైట్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మహమూద్ అబెల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ ప్రధాని షేక్ మహ్మద్ సబా అల్-సలేం వరుసగా రెండో సంవత్సరం సైక్లింగ్ రేసులో మాజీ మంత్రి దావూద్ మరాఫీతో కలిసి పాల్గొన్నారు. ఈవెంట్లో 20-కిలోమీటర్ల సైక్లింగ్ రేసు ఉంటుంది. దాని తర్వాత 5-కిలోమీటర్ల నడక ఉంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









