జాతీయ వేడుకల సందర్భంగా నీటిని వృధా చేయవద్దు..!!
- February 25, 2025
కువైట్: కువైట్ జాతీయ సెలవుదినాలను జరుపుకోవడానికి నీటిని ఉపయోగించవద్దని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MEW) పౌరులు,నివాసితులకు పిలుపునిచ్చింది. నీటి వనరులను సంరక్షించడం, వాటిని వృధా చేయకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. “బాధ్యతాయుతంగా జరుపుకోండి” అనే అవగాహన సందేశంలో కువైట్ నీరు మన సంపద అని... దానిని సంరక్షించండి, అదే సమయంలో వినియోగాన్ని హేతుబద్ధీకరించడం జాతీయ బాధ్యత అని తెలిపింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









