జనసేన వాలంటీర్ కమిటీ సభ్యునిగా కొరియర్ శ్రీను

- February 25, 2025 , by Maagulf
జనసేన వాలంటీర్ కమిటీ సభ్యునిగా కొరియర్ శ్రీను

మచిలీపట్నం: పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన వివిధ విభాగాలకు సంబంధించి కమిటీ లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మచిలీపట్నం నియోజవర్గానికి చెందిన పార్టీ సెంట్రల్ కమిటీ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్న కొరియర్ శ్రీను కి స్థానం లభించింది. వాలంటీర్ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొరియర్ శ్రీను ని పలువురు అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com