సంపత్ నంది, గోపిచంద్ ల కాంబినేషన్లో కొత్తచిత్రం
- July 03, 2016
గోపీచంద్ ప్రస్తుతం ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీ 'ఆక్సిజన్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా మరో కొత్త సినిమాకు గోపిచంద్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాడట. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 'రచ్చ'తో మాస్ డైరెక్టర్గా మెప్పించిన సంపత్ నంది..తర్వాత మాస్ మహారాజా రవితేజను 'బెంగాల్ టైగర్'గా తెరమీదకు తీసుకొచ్చాడు. తర్వాత చరణ్తో మరో సినిమాకు ప్లాన్ చేశాడు.. చరణ్కి కథ నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో...గోపీచంద్తో సినిమాకు ప్లాన్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శంఖం, రెబల్ చిత్రాలను నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







