రమదాన్ సందర్భంగా పౌరులకు డబుల్ రేషన్..!!
- March 01, 2025
దోహా: అర్హత కలిగిన పౌరులకు సబ్సిడీ ఆహార రేషన్లను రెట్టింపు చేయనున్నట్లు ఖతార్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రేషన్ కార్డుపై లభించే బియ్యం, చక్కెర, నూనె, పాలను రమదాన్ ముగిసేవరకు డబుల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
రమదాన్ సందర్భంగా తగినంత స్టాక్ నిల్వలతో దేశవ్యాప్తంగా 300 పంపిణీ కేంద్రాల ద్వారా ఆహార రేషన్లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసంలోఈ చొరవ నుండి ప్రయోజనం పొందాలని మంత్రిత్వ శాఖ పౌరులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







