పాస్పోర్ట్ కొత్త నియమాలు–జనన ధృవీకరణ తప్పనిసరి...!
- March 02, 2025
న్యూ ఢిల్లీ: పాస్పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు(Passport Rules) రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.1980 నాటి పాస్పోర్ట్ రూల్స్లో సవరణ చేసింది.పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో..జనన ద్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్లో పేర్కొన్నారు.
సవరించిన నిబంధనల ప్రకారం.. 2023,అక్టోబర్ 1 కన్నా ముందు జన్మించిన వాళ్లు..బర్త్ సర్టిఫికేట్ను ప్రూఫ్గా ఇవ్వాలని పేర్కొన్నారు.మున్సిపాల్టీల్లో ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లు లేదా, మెట్రికులేషన్, స్కూల్ సర్టిఫికేట్లు, లేదా ప్యాన్ కార్డ్, పీపీవో, ఎల్ఐసీ బీమా పాలసీ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
ఇక 2023, అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం..రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారులు ఇచ్చే జనన ద్రువీకరణ పత్రాలు సరిపోతాయని ఆ నోటిఫికేషన్లో తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!