ICC Champions Trophy 2025: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
- March 02, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 9 వికెట్లు కోల్పోయింది. ధానాధన్ బౌండరీలతో 28 పరుగులు సాధించిన సాంట్నర్.. వరుణ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు.
అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన కైల్ జేమీసన్ (1 ) క్యాచ్ అవుట్ అయ్యయాడు. 44 ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 177/9 పరుగులు సాధించింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







