ICC Champions Trophy 2025: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
- March 02, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 9 వికెట్లు కోల్పోయింది. ధానాధన్ బౌండరీలతో 28 పరుగులు సాధించిన సాంట్నర్.. వరుణ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు.
అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన కైల్ జేమీసన్ (1 ) క్యాచ్ అవుట్ అయ్యయాడు. 44 ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 177/9 పరుగులు సాధించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!