ICC Champions Trophy 2025: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
- March 02, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్ లో 250 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 9 వికెట్లు కోల్పోయింది. ధానాధన్ బౌండరీలతో 28 పరుగులు సాధించిన సాంట్నర్.. వరుణ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ట్ అయ్యాడు.
అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన కైల్ జేమీసన్ (1 ) క్యాచ్ అవుట్ అయ్యయాడు. 44 ఓవర్లో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు నష్టపోయి 177/9 పరుగులు సాధించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







