మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించిన సౌదీ అరేబియా..!!
- March 03, 2025
రియాద్: సౌదీ అరేబియా మరోసారి క్షమాభిక్ష ఆఫర్ ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న స్వదేశీయులు తిరిగా రావాలని కోరింది. అయితే, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి ఈ స్కీమ్ వర్తించదని రాష్ట్ర భద్రతా అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-హొవైరిని తెలిపారు. రాష్ట్రం శిక్ష కంటే పునరావాసంపై దృష్టి సారిస్తుందన్నారు. ఆయా దేశంలో క్రిమినల్ కేసులు లేనివారు తిరిగి రావడాన్ని సౌదీ అరేబియా స్వాగతిస్తుందని ఆయన ధృవీకరించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







