వింబుల్డన్ క్వార్టర్స్కు చేరిన సానియా, హింగిస్ ల జోడి
- July 04, 2016
వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జోడీ సాన్టినా క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ మూడో రౌండ్లో అమెరికన్- లాట్వియా జోడీ మెక్హేల్-ఒస్తాపెంకోపై 6-1, 6-0తో సానియామీర్జా-మార్టినా హింగిస్ జోడీ గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల డబుల్స్లో ప్రీక్వార్టర్స్లో బోపన్న జోడి తడబడింది. మూడో రౌండ్లో హెన్రీ-పీర్స్ జోడీ చేతిలో 6-2, 3-6, 4-6, 7-6(8-6), 6-8తో ఓటమిపాలై బోపన్న-మెర్జియా జోడీ ఇంటిదారి పట్టింది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









