వింబుల్డన్ క్వార్టర్స్కు చేరిన సానియా, హింగిస్ ల జోడి
- July 04, 2016
వింబుల్డన్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ జోడీ సాన్టినా క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ మూడో రౌండ్లో అమెరికన్- లాట్వియా జోడీ మెక్హేల్-ఒస్తాపెంకోపై 6-1, 6-0తో సానియామీర్జా-మార్టినా హింగిస్ జోడీ గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల డబుల్స్లో ప్రీక్వార్టర్స్లో బోపన్న జోడి తడబడింది. మూడో రౌండ్లో హెన్రీ-పీర్స్ జోడీ చేతిలో 6-2, 3-6, 4-6, 7-6(8-6), 6-8తో ఓటమిపాలై బోపన్న-మెర్జియా జోడీ ఇంటిదారి పట్టింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







