కేసీఆర్ను కలిసిన దాసోజు శ్రవణ్..
- March 11, 2025
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు.నందినగర్లోని నివాసంలో దాసోజు శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు విధేయుడైన దాసోజు శ్రవణ్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఆయనకు తన విషెస్ తెలిపారు..
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







