కేసీఆర్ను కలిసిన దాసోజు శ్రవణ్..
- March 11, 2025
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు.నందినగర్లోని నివాసంలో దాసోజు శ్రవణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తనకు విధేయుడైన దాసోజు శ్రవణ్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఆయనకు తన విషెస్ తెలిపారు..
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







