కార్న్ కారప్పాలు
- July 04, 2016
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు - 1/2 కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి పేస్ట్ - 8, జీలకర్ర - 1 టీ స్పూన్, నువ్వులు - 1 టేబుల్ స్పూన్, నూనె - వేగించడానికి సరిపడ, కరివేపాకు, కొత్తిమీర - తగినంత
తయారుచేసే విధానం : గిన్నెలో బియ్యంపిండి, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, మొక్కజొన్నలు, జీలకర్ర, నువ్వులు వేసి తగినన్ని నీరు పోసి చపాతీ పిండిలా కలపాలి. నూనె వేడి అయిన తరువాత తడి బట్ట మీద చిన్న, చిన్న పూరీల్లా ఒత్తి ఎర్రగా కాల్చుకోవాలి. వెన్న, పెరుగు లేదా ఇష్టమైన పచ్చడితో తినొచ్చు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









