బాబి దర్శకత్వంలో రవితేజ
- July 04, 2016
మా సంటే బస్సు పాసు కాదురా... ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి...' అంటూ 'పవర్'లో పవర్ఫుల్ డైలాగు చెప్పాడు రవితేజ. ఆ మాసిజం జనాలకు బాగా నచ్చింది. దాంతో 'పవర్' విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు బాబి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయిక కుదిరిందన్నది ఫిల్మ్నగర్ టాక్. రవితేజ కథానాయకుడిగా డి.వి.వి. దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి బాబి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 'బెంగాల్ టైగర్' తరవాత రవితేజ సినిమా ఏదీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కథల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాబి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని సెట్స్పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







