నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- March 15, 2025
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్.. రెండు వేర్వేరు సంఘటనలలో, నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన కేసులో ఒక ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈప్రాంతంలో సబ్సిడీ ఆహార సామాగ్రిని అక్రమంగా అమ్ముతున్న, లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేసిందని ఫర్వానియా ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ జలీబ్ అల్-షుయౌఖ్ తెలిపారు.
మరోవైపు జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ముట్ల యూనిట్ ముట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుండి నిర్మాణ సామాగ్రిని దొంగిలించడంలో ప్రత్యేకత కలిగిన ఒక ముఠాను అరెస్టు చేసింది. నిందితులందరినీ, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







