నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- March 15, 2025
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్.. రెండు వేర్వేరు సంఘటనలలో, నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన కేసులో ఒక ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈప్రాంతంలో సబ్సిడీ ఆహార సామాగ్రిని అక్రమంగా అమ్ముతున్న, లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేసిందని ఫర్వానియా ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ జలీబ్ అల్-షుయౌఖ్ తెలిపారు.
మరోవైపు జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ముట్ల యూనిట్ ముట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుండి నిర్మాణ సామాగ్రిని దొంగిలించడంలో ప్రత్యేకత కలిగిన ఒక ముఠాను అరెస్టు చేసింది. నిందితులందరినీ, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







