నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- March 15, 2025
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్.. రెండు వేర్వేరు సంఘటనలలో, నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన కేసులో ఒక ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈప్రాంతంలో సబ్సిడీ ఆహార సామాగ్రిని అక్రమంగా అమ్ముతున్న, లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేసిందని ఫర్వానియా ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ జలీబ్ అల్-షుయౌఖ్ తెలిపారు.
మరోవైపు జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ముట్ల యూనిట్ ముట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుండి నిర్మాణ సామాగ్రిని దొంగిలించడంలో ప్రత్యేకత కలిగిన ఒక ముఠాను అరెస్టు చేసింది. నిందితులందరినీ, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి