నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- March 15, 2025
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్.. రెండు వేర్వేరు సంఘటనలలో, నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన కేసులో ఒక ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈప్రాంతంలో సబ్సిడీ ఆహార సామాగ్రిని అక్రమంగా అమ్ముతున్న, లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేసిందని ఫర్వానియా ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ జలీబ్ అల్-షుయౌఖ్ తెలిపారు.
మరోవైపు జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ముట్ల యూనిట్ ముట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుండి నిర్మాణ సామాగ్రిని దొంగిలించడంలో ప్రత్యేకత కలిగిన ఒక ముఠాను అరెస్టు చేసింది. నిందితులందరినీ, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!