నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- March 15, 2025
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్.. రెండు వేర్వేరు సంఘటనలలో, నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన కేసులో ఒక ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈప్రాంతంలో సబ్సిడీ ఆహార సామాగ్రిని అక్రమంగా అమ్ముతున్న, లైసెన్స్ లేని కిరాణా దుకాణాన్ని నడుపుతున్న ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేసిందని ఫర్వానియా ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ జలీబ్ అల్-షుయౌఖ్ తెలిపారు.
మరోవైపు జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ ముట్ల యూనిట్ ముట్ల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నుండి నిర్మాణ సామాగ్రిని దొంగిలించడంలో ప్రత్యేకత కలిగిన ఒక ముఠాను అరెస్టు చేసింది. నిందితులందరినీ, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







