భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి
- May 25, 2017షార్జా:34 ఏళ్ళ పాకిస్తానీ వర్కర్, ఓ భవనం ఐదవ అంతస్తు నుంచి కిందకి పడి చనిపోయారు. ఈ ఘటన అల్ బతీన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారు. ఈ ఘటన గురించి కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ పెట్రోల్, అంబులెన్స్, సిఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు