సంగం సినిమా థియేటర్లో దెయ్యం, బెంగుళూరు ప్రజల్లో భయం
- July 05, 2017కర్నాటక రాష్ట్రం బెంగుళూరులోని కోలారు జిల్లాలో దెయ్యం తిరుగుతుందన్న వార్తతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలోని సంగం సినిమా థియేటర్ కొంత కాలంగా మూతపడి ఉంది. ఈ థియేటర్నుంచి రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, వింత ఆకారం సంచరిస్తోందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ సంఘటన చుట్టుపక్కల స్థానికుల్లో చర్చకు దారితీసింది. దెయ్యం ఎప్పుడు బయటకు వస్తుంది, ఎలా ఉంటుంది, శబ్ధాలు ఎప్పుడు వస్తయి అంటూ చర్చలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్లో దెయ్యం లేదు, పుకార్లను నమ్మవద్దంటూ స్థానికులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..