నవంబర్ 2న ప్రారంభం కానున్న వెంకీ కొత్త చిత్రం.!
- October 19, 2017ఈ ఏడాది మొదట్లో గురు సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్..ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఎంత వరకు సెట్స్ పైకి తీసుకురాలేదు. మధ్య లో చాల కథలే విన్న కానీ అవేవి వెంకీ కి పెద్దగా నచ్చక పోవడం తో తదుపరి సినిమాకు చాల గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమా తో మళ్లీ సక్సెస్ అందుకున్న తేజ , ఈ మధ్యనే వెంకీ కి ఓ కథ వినిపించాడట. అది వెంకీ కి బాగా నచ్చడం తో వెంకటేనే తేజ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ఈ మూవీ ని నవంబర్ 2 నుండి సెట్స్ పైకి తీసుకరావాలని వెంకటేష్ భావిస్తున్నాడట. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అనిల్ సుంకరలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారట. ఇక ఈ మూవీ కి సంబదించిన నటి నటుల వివరాలు , మిగతా క్రూ గురించి అతి త్వరలోనే తెలియజేస్తారట.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు