బిల్డింగ్ నిబంధనల ఉల్లంఘనులకు హెచ్చరిక
- October 21, 2017మనామా: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, భవనాల నిర్మాణంలో సాధారణ భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. లైసెన్స్ లేని ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రాపర్టీస్ విషయమై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, తమ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఇటీవల జరిగిన చాలా అగ్ని ప్రమాదాల్లో ఆయా భవనాలు నిబంధనల్ని పాటించలేదని తేలినట్లు అధికారులు చెప్పారు. సివిల్ డిఫెన్స్ చట్టం ప్రకారం ఆకస్మికంగా తనిఖీలు చేసే హక్కు సివిల్ డిఫెన్స్ వర్గాలకు ఉందని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠినమైన శిక్షలు తప్పవని వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..