న్యూఢిల్లీ:ఓమన్ విమాన కో పైలెట్కు లైసెన్స్ లేదని...విమానం నిలిపివేత
- December 07, 2017న్యూఢిల్లీ: వాహనం నడుపుతున్న డ్రైవరు తన డ్రైవింగ్ లైసెన్సును ఇంట్లో మరచిపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించడం సర్వసాధారణం. కాని...మస్కట్ దేశానికి చెందిన ఓమన్ విమాన కోపైలెట్ లైసెన్సు లేకుండానే విమానం నడిపేందుకు విధులకు హాజరైన ఘటన న్యూఢిల్లీలో సంచలనం రేపింది. ఓమన్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా సాధారణ తనిఖీల్లో ఆ విమాన కో పైలెట్ కు లైసెన్సు లేదని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. అంతే ఓమన్ విమానం వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. ఓమన్ ఎయిర్ కు చెందిన ఢిల్లీ- మస్కట్ విమాన కోపైలెట్ వద్ద లైసెన్సు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. లైసెన్సు లేకుండా పైలెట్లు విమానాలు నడుపుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!