పార్కింగ్ గ్రౌండ్ నుంచి కారు దొంగతనం
- January 11, 2018మనామా:యతీమ్ సెంటర్ వద్ద పార్కింగ్ గ్రౌండ్ నుంచి ఓ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ దొంగతనం జరిగింది. యతీమ్ సెంటర్, మనామాలో తన కారుని పార్క్ చేశాననీ, పక్కనే ఉన్న ప్రాంతానికి పేమెంట్ కోసం వెళ్ళాననీ, ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తన కారులోకి దూసుకెళ్ళి, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని కారు ఓనర్ మొహమ్మద్ అజమ్మల్ పేర్కొన్నారు. బాబ్ అల్ బహ్రెయిన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు పిర్యాదు చేయడం జరిగింది. 513204 నంబర్ గల గ్రే కలర్ టయోటా కరోలా కారు దొంగతనానికి గురయ్యింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్