యూఏఈ రోడ్డు ప్రమాదంలో ఒమనీ కుటుంబం మృతి
- March 06, 2018మస్కట్: ఒమన్కి చెందిన ఓ కుటుంబం యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మొత్తం ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అబుదాబీలో ఒమన్ వైస్ అంబాసిడర్ అబ్దుల్లా అల్ మావ్లి మాట్లాడుతూ, ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలయ్యాయని చెప్పారు. విలాయత్ సువైక్ నుంచి ఉమ్రా ప్రార్థనలు పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని అల్ మావ్లి వివరించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..