నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి
- March 21, 2018మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్ కులైబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్ 22 దగ్గరలో గల హమాద్ టౌన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్ పూల్లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్ లార్డ్కీ రెంటరర్కీ మధ్య లీగల్ డిస్ప్యూట్ కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్ కులైబ్ గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు