జడ్జిని అవమానించిన కేసులో గల్ఫ్ జాతీయుడికి జైలు
- April 13, 2018మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది. జడ్జిని అవమానించడం, అలాగే పోలీస్ మేన్పై దాడి చేసినందుకుగాను ఈ శిక్ష ఖరారయ్యింది. 2017 నవంబర్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్ జాతీయుడొకరు, జడ్జిని అవమానించాడు. సివిల్ కేసుకి సంబంధించి సెటిల్మెంట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మరో వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన నిందితుడు, చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకోగా, న్యాయమూర్తిని నిందితుడు అవమానించడం జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు పోలీస్మేన్పైనా దాడికి పాల్పడ్డాడు. దాంతో మరో ఇద్దరు పోలీస్మేన్, నిందితుడ్ని కంట్రోల్ చేసి, హ్యాండ్ కఫ్స్ వేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?