రిలీజ్కు ముందే రికార్డులు..
- April 16, 2018ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న 'భరత్ అను నేను' చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. గతంలోని మహేష్ చిత్రాలకన్నా అమెరికాలోని ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమా హిట్ అయితే మొదటి వారంలోని 3 మిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కొన్ని సైట్లలో అప్పుడే టిక్కెట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మహేష్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం