ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు
- April 19, 2018హైదరాబాద్: ఈఐఎల్ తన అధికారిక వెబ్సైట్ ద్వారా 67 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 2, 2018
జీతం వివరాలు: రూ. 60,000 - 1,80,000/-
విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
వయో పరిమితి:
జనరల్: 25ఏళ్లు
ఓబీసీ: 28ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
- గేట్ 2018పరీక్ష షార్ట్ లిస్ట్ ఆధారంగా.
-ఇంటర్వ్యూ
ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.05.2018
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?