ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన
- April 19, 2018సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తనపై వస్తున్న అభియోగాల ఫై ఫిలిం ఛాంబర్ ఏమి చేస్తుంది..అసలు మెగా ఫ్యామిలీ హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానిపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ , నాగ బాబు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో కూర్చున్నారు. అలాగే మిగతా మెగా హీరోలతో పాటు అల్లు అరవింద్ కూడా ఛాంబర్ కు వస్తున్నట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్ర కు పవన్ ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన తెలుపబోతున్నాడని , అందుకే నల్ల దుస్తులతో పవన్ వచ్చారని అంటున్నారు. ఇక పవన్ అక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ కు వస్తుండడంతో అక్కడ చాల ఉద్రిక్తత నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా తో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు