ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికడదాం
- April 21, 2018మనామా: 42వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ సందర్భంగా 240 మంది ఔత్సాహికులు ప్లాస్టిక్ పొల్యూషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అల్ బదర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమం 'స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్' నినాదంతో ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ భూతం ప్రపంచానికి పెను విపత్తుగా మారుతోందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వినియోగం క్రమక్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతి వనరుల్ని పరిరక్షించగలుగతామని వారు అభిప్రాయపడ్డారు. ఈ రేస్లో పాల్గొని విజేతలైనవారికి సర్టిఫికెట్లు అందజేశారు. గోల్డెన్ టులిప్ హోటల్లో ఈవెంట్ స్పాన్సరర్కి 'థ్యాంక్యూ లంచ్' ఏర్పాటు చేసినట్లు క్లబ్ పేర్కొంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్