సాయి ధరమ్తేజ్ కొత్త సినిమా 'ఫస్ట్ లుక్'
- April 25, 2018మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .. కరుణా కరన్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించి బుధవారం ప్రీలుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాయిధరమ్ ని బ్యాక్ నుండి చూపించిన మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. డార్లింగ్ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ చిత్రానికి కూడా మాటలు అందిస్తున్నాడు. గోపీ సుందర్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు