స్వచ్ఛ భారత్ ఇంటర్న్ షిప్లో పాల్గొనండిః మోదీ
- April 29, 2018స్వచ్ఛ భారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ఇవాళ మన్ కీ బాత్లో మోదీ అనేక విషయాలపై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛ భారత్ ఇంటర్న్షిప్లో సమయాన్ని వెచ్చించాలని కోరారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. కామన్వెల్త్ గేమ్స్లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని మోదీ ప్రశంసిచారు. రంజాన్, బుద్ధ పూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!