మోటార్ సైకిల్ ఈవెంట్: వ్యక్తి దుర్మరణం
- April 29, 2018మనామా: 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు ఓపెన్ ట్రాక్ మోటార్ సైకిల్ ఈవెంట్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 18.45 నిమిషాల సమయంలో 57 ఏళ్ళ వ్యక్తి ఒకరు, మోటర్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే స్టాండ్ బై అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినా, ప్రాణాలు కాపాడలేకపోయారు. రాత్రి 9.38 నిమిషాల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ట్రాక్ ఈవెంట్స్ ఏవీ కొనసాగించలేదు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?