దుబాయ్:డ్రాగన్ మార్ట్ దగ్గర యూఏఈ వీసా - మెడికల్ సెంటర్
- May 02, 2018దుబాయ్:రెసిడెన్సీ వీసాల జారీ, రెన్యువల్కి సంబందించి కొత్త మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ని డ్రాగన్ మార్ట్ వద్ద ప్రారంభించారు. ఈ సెంటర్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, స్మార్ట్ టెక్నాలజీస్ని అందుబాటులో వుంచారు. వెయిటింగ్ టైమ్ని తగ్గించేలా పలు ఏర్పాట్లు ఇక్కడ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్, అవసరమైన మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కేవలం 40 నిమిషాల్లోపే పూర్తవుతాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లను 48 గంటల్లోపే మంజూరు చేస్తారు. హెల్త్ క్లినిక్స్ అండ్ సెంటర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దెల్ రహ్మాన్ రంద్ మాట్లాడుతూ, మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ సిస్టమ్కి సంబంధించి క్వాలిటేటివ్ స్టెప్, కమ్యూనికబుల్ డిసీజెస్ను సమాజం నుంచి దూరం చేయడానికి మెరుగైన విధానమని చెప్పారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!