ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్తో డీలింగ్స్ వద్దు: ఇన్వెస్టర్లకు యూఏఈ హెచ్చరిక
- May 02, 2018ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ అనే అన్ రెగ్యులేటెడ్ కంపెనీతో ఇన్వెస్టర్లు ఎలాంటి డీలింగ్స్ జరపవద్దని యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్ హెచ్చరించింది. అయితే ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ సంస్థ ఇప్పటిదాకా ఈ విషయమై తన స్పందనను తెలియజేయలేదు. యూఏఈ సహా ఆసియా, గల్ఫ్కి చెందిన పలు దేశాల్లోని ఇన్వెస్టర్లతో ఫైనాన్షియల్ డాట్ ఆర్గ్ కలిసి పనిచేస్తోంది. అయితే అన్ రెగ్యులేటెడ్ కంపెనీ కావడంతో ఈ సంస్థతో లావాదేవీలు ప్రమాదకరమని యూఏఈ తన హెచ్చరికలో పేర్కొంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి లైసెన్స్ లేకపోయినా వందల వేల డాలర్స్ని ఆసియా ఇన్వెస్టర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నట్లుగా జనవరిలో రాయిటర్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు