అమెరికా:ప్రపంచ తెలంగాణ మహాసభలకు ఐఏఎస్ అధికారులు
- June 23, 2018అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూలై 1 వరకు హ్యూస్టన్లోని జార్డ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ఐఎఎస్ అధికారులు పాల్గొంటున్నారు. తమ పాలనతో అందరినీ ఆకట్టుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు నందినీ సిదారెడ్డి, మేడసాని మోహన్, గజం అంజయ్య, డా. సునీతాకృష్ణన్ తదితరులు కూడా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..