సైన్ బోర్డ్స్ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక
- July 17, 2018మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సైన్ బోర్డ్స్ని డ్యామేజ్ చేయడంపై పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. సైన్ బోర్డ్స్ని ధ్వంసం చేయరాదనీ, వాటిపై ఎలాంటి స్కెచెస్ వేయరాదనీ, రాతలు సైతం చేయకూడదని మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులకు ఉపయోగపడే సైన్ బోర్డ్స్ని పాడు చేస్తే, జరీమానా తప్పవని అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్ నెం.155/2017లో స్పష్టంగా నిబంధనల్ని పేర్కొనడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు