5 రోజుల ఈద్ మెగా సేల్: 75 శాతం డిస్కౌంట్స్
- August 14, 2018దుబాయ్:దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ వీకెండ్ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ షాపింగ్ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బిగ్ బ్రాండ్స్ ఫెస్టివల్ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్ ఈవెంట్స్లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని షేక్ మక్తౌమ్ హాల్లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. షూస్, అప్పారెల్స్, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు