క్రేన్లో ఇరుక్కున్న వలస కార్మికుడు
- September 13, 2018మస్కట్: వలస కార్మొకుడొకరు కన్స్ట్రక్షన్ క్రేన్లో ఇరుక్కుపోయిన ఘటన ఘాలా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. పిఎసిడిఎ బాధిత వ్యక్తిని కాపాడటం జరిగింది. ఈ ఘటనలో బాధిత వ్యక్తికి గాయాలయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్ స్టెయిర్కేస్ ద్వారా కార్మికుడ్ని రక్షించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ని బాధితుడికి అందించిన తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..